‘పది విద్యార్థులనూ ప్రమోట్ చేయాలి.. లేకుంటే..’
లాక్ డౌన్ వేళ 9 తరగతి వరకూ విద్యార్థులకు పై తరగతికి వెళ్లేందుకు అనుమతించినట్లే పదో తరగతి విద్యార్థును కూడా ప్రమోట్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఇప్పటికే నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షల ఆధారంగా వారికి ఆ అవకాశం ఇవ్వాలని సూచించింది. ఇప్పటికే పరీక్షల నిర్వహణలో చాలా విరామం వచ్చినందున లా…